Written By news on Monday, November 14, 2011 | 11/14/2011
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ చేతుల మీదుగా వెంకటప్ప మెమోరియల్ స్మారక పాఠశాల శాఖలు ప్రారంభమయ్యాయి. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రగూడి పల్లె, బాకరాపురంలో ఏర్పాటు చేసిన రెండు పాఠశాల భవనాలను ఆమె ప్రారంభించారు.
0 comments:
Post a Comment