హైదరాబాద్, న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ సోమవారం తొలిసారిగా శాసన సభ సమావేశాలకు హాజరు కానున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొననున్నారు. సభలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇది వరకే ప్రకటించిన విషయం విదితమే.
Home »
» వై.ఎస్.విజయమ్మ సోమవారం తొలిసారిగా శాసన సభ సమావేశాలకు
వై.ఎస్.విజయమ్మ సోమవారం తొలిసారిగా శాసన సభ సమావేశాలకు
Written By ysrcongress on Monday, December 5, 2011 | 12/05/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment