స్వల్ప విరామం తర్వాత గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర పున: ప్రారంభమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి రాజశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర పొన్నూరులో బుధవారం రోజున ప్రారంభమౌతుందని ఆయన అన్నారు. రేపల్లే, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో ఓదార్పుయాత్ర కొనసాగుతుందన్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఓదార్పుయాత్రకు స్వల్ప విరామాన్ని జగన్ ప్రకటించారు.
Home »
» ఓదార్పుయాత్ర పొన్నూరులో బుధవారం రోజు
ఓదార్పుయాత్ర పొన్నూరులో బుధవారం రోజు
Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment