వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అరిసె సమితిబాబు(49) సోమవారం రాత్రి సత్తుపల్లిలోని తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కూనవరం మండలం కూటూరు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సమితి బాబుకు భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ఆయన కుటుంబ సభ్యులకు సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళాపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమితిబాబు ఉపాధ్యాయ సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడారని కొనియాడారు.
Home »
» వైఎస్సార్టీఎఫ్ నేత సమితిబాబు ఆకస్మిక మృతి
వైఎస్సార్టీఎఫ్ నేత సమితిబాబు ఆకస్మిక మృతి
Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment