టీడీపీ నేతలు మర్చిపోయారా: గోనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ నేతలు మర్చిపోయారా: గోనే

టీడీపీ నేతలు మర్చిపోయారా: గోనే

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతిని కలిసిన సంగతి టీడీపీ నేతలు మర్చిపోయారా అని గోనె ప్రకాశరావు ప్రశ్నించారు. చంద్రబాబు మోకాళ్లపై యాత్ర చేసినా జనం నమ్మరని ఆయన అన్నారు. జగన్‌ను జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛంద సంతకాలు చేశారని..ప్రజల నిరసనను రాష్ట్రపతికి తెలిపేందుకే వైఎస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Share this article :

0 comments: