వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఏలూరు చేరుకున్నారు. ఆయనకు ఇక్కడ ఘనస్వాగతం లభించింది. ఏలూరు, దెందులూరుకు చెందిన కార్యకర్తలు అయిదువేల మంది బైకు ర్యాలీగా ఆయనకు వెదురు వెళ్లి ఘనస్వాగతం పలికారు.
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఇక్కడకు వచ్చారు. తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జగన్ ఈ రోజు సాయంత్రం ఏలూరు ఏఎస్ఆర్ గ్రౌండ్లో 'వైఎస్ఆర్ జనభేరి' బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఇక్కడకు వచ్చారు. తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జగన్ ఈ రోజు సాయంత్రం ఏలూరు ఏఎస్ఆర్ గ్రౌండ్లో 'వైఎస్ఆర్ జనభేరి' బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
0 comments:
Post a Comment