జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
1-12-2011 గురువారం
వట్టిచెరుకూరు మండలం
* ముట్లూరు నుంచి యాత్ర ప్రారంభం
* కోవెలమూడిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ
చేబ్రోలు మండలం
* చేబ్రోలులో పర్యటన
* మంచాలలో విగ్రహావిష్కరణ పొన్నూరు మండలం
* బ్రాహ్మణకోడూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* గోళ్ళమూడిపాడులో విగ్రహావిష్కరణ
* మునిపల్లెలో విగ్రహావిష్కరణ
* పచ్చలతాడిపర్రులో విగ్రహావిష్కరణ
* దండమూడిలో విగ్రహావిష్కరణ
వివరాలు..
1-12-2011 గురువారం
వట్టిచెరుకూరు మండలం
* ముట్లూరు నుంచి యాత్ర ప్రారంభం
* కోవెలమూడిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ
చేబ్రోలు మండలం
* చేబ్రోలులో పర్యటన
* మంచాలలో విగ్రహావిష్కరణ పొన్నూరు మండలం
* బ్రాహ్మణకోడూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* గోళ్ళమూడిపాడులో విగ్రహావిష్కరణ
* మునిపల్లెలో విగ్రహావిష్కరణ
* పచ్చలతాడిపర్రులో విగ్రహావిష్కరణ
* దండమూడిలో విగ్రహావిష్కరణ
రేపు పొన్నూరులో జగన్ బహిరంగసభ | |
|
0 comments:
Post a Comment