లోటస్పాండ్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నేత గేదెల రామారావు ఆ పార్టీలో చేరారు. ఆయన శ్రీకాకుళం రూరల్ మాజీ మండలాధ్యక్షుడు. రామారావుతోపాటు ఆయన తనయుడు పురుషోత్తం కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు.
Home »
» వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేత
వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేత
Written By news on Friday, May 17, 2013 | 5/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment