వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనలతో నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్ పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. నమ్మకం ద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. నమ్మకద్రోహానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఐపిసి 409, పిసి యాక్ట్ 12 సెక్షన్ లు జగన్ కు వర్తించవని కోర్టు తెలిపింది. దాల్మియా సిమెంట్స్ పై సిబిఐ దాఖలు చేసిన 5వ ఛార్జిషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
|
Home »
» జగన్ పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు
జగన్ పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు
Written By news on Tuesday, May 14, 2013 | 5/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment