వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ప్రకాశం జిల్లాకు చెందిన మణికంఠ రెడ్డిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మణికంఠను నియమిస్తున్నట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Home »
» వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సభ్యుడిగా మణికంఠ
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సభ్యుడిగా మణికంఠ
Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment