భూపాలపల్లి కేటీపీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్ సీపీ నేత కొండా సురేఖ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు. డిమాండ్ల సాధన కోసం ధర్నా చేస్తున్న కార్మికులను పరామర్శించి కొండా సురేఖ, మురళి దంపతులు సంఘీభావం తెలిపారు.
Home »
» నిరాహార దీక్ష చేపడతా: కొండా సురేఖ
నిరాహార దీక్ష చేపడతా: కొండా సురేఖ
Written By news on Thursday, May 16, 2013 | 5/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment