వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం గన్నవరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన ఆమె షర్మిల పాదయాత్రలో పాల్గొనేందుకు రావికంపాడు వెళ్లనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రావికంపాడుకు విజయమ్మ రోడ్డు మార్గంలో బయల్దేరారు. నేడు షర్మిల పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరనుంది.
Home »
» గన్నవరం చేరుకున్న విజయమ్మ
గన్నవరం చేరుకున్న విజయమ్మ
Written By news on Thursday, May 16, 2013 | 5/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment