ఆచంట : వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 164వ రోజు పశ్చిమ గోదావరిజిల్లా ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో సాగనుంది. గురువారం ఉదయం ఆమె జగన్నాథపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. మార్టేరు, ఆలమూరు, కట్టవపాడు, కంతేరు మీదుగా కొట్టపాడు వరకు కొనసాగుతుంది. రాత్రికి కొట్టపాడులో షర్మిల బసచేయనున్నారు. ఇవాళ మొత్తం 14.2 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర కొనసాగనుంది
Home »
» జగన్నాథపురం నుంచి షర్మిల పాదయాత్ర
జగన్నాథపురం నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Thursday, May 30, 2013 | 5/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment