వైఎస్ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ ర్యాలీ ప్రారంభించారు. అంతకుముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ భారతి, కొణతాల రామకృష్ణ, విజయారెడ్డి తదితరులు కూడా మహానేత విగ్రహానికి పూలమాలలు వేశారు. విజయమ్మ మెడలో విజయారెడ్డి నల్లకండువా వేశారు. ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటున్నారు. ఐమాక్స్ ధియేటర్ సమీపంలోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుం
Home »
» కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించిన విజయమ్మ
కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించిన విజయమ్మ
Written By news on Monday, May 27, 2013 | 5/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment