వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకున్నారు. నగరి మాజీ మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎల్వి రావు కుమారుడి వివాహానికి ఆమె హాజరవుతారు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయమ్మకు ఘన స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. విజయమ్మ వెంట పార్టీ నేత రోజా కూడా ఉన్నారు.
Home »
» విజయమ్మకు ఘన స్వాగతం
విజయమ్మకు ఘన స్వాగతం
Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment