ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను అభిమానులు సందర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దివంగతనేతకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. వైఎస్ఆర్ జ్ఞాపకాలను అభిమానులు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.
Home »
» వైఎస్ఆర్ ఘాట్ కు అభిమానుల తాకిడి
వైఎస్ఆర్ ఘాట్ కు అభిమానుల తాకిడి
Written By ysrcongress on Tuesday, February 21, 2012 | 2/21/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment