రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో అన్ని జిల్లాల మున్సిపల్ ఎన్నికల పరిశీలకులతో పార్టీ అధ్యక్షడు జగన్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మున్సిపాలిటీల్లో పార్టీ ప్రస్తుత పరిస్థితి, వార్డుల వారీగా ప్రజాసమస్యలు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లటం తదితర అంశాలపై పార్టీ నేతలకు వైఎస్జగన్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్థానిక నేతల నుంచి మరింత సమాచారం తెప్పించుకొని పార్టీని బలోపేతం చేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు చర్చిస్తున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మున్సిపాలిటీల్లో పార్టీ ప్రస్తుత పరిస్థితి, వార్డుల వారీగా ప్రజాసమస్యలు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లటం తదితర అంశాలపై పార్టీ నేతలకు వైఎస్జగన్ సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్థానిక నేతల నుంచి మరింత సమాచారం తెప్పించుకొని పార్టీని బలోపేతం చేసి మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు చర్చిస్తున్నారు.
0 comments:
Post a Comment