ఓదార్పుయాత్ర భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ శనివారం సాయంత్రం సాకేత్పురంలో మిరియాల సరస్వతి కుటుంబాన్ని పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఏ సహాయం కావాలన్నా అందిస్తానని ధైర్యనిచ్చారు. రాజన్న తనయుడి రాకతో సరస్వతి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జగన్ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు పోటీపడ్డారు.
Home »
» సరస్వతి కుటుంబానికి జగన్ పరామర్శ
సరస్వతి కుటుంబానికి జగన్ పరామర్శ
Written By ysrcongress on Saturday, March 31, 2012 | 3/31/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment