టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగవకాశాల్లో స్థానికులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో తిరుమల వాసులకు పూర్తి భద్రత కల్పించబడిందని నేడు భద్రత కురువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరించడం తగదన్నారు. తిరుమల వాసులకు ఎలాంటి అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.
Home »
» స్థానికులకే ప్రాధాన్యమివ్వాలి: భూమన
స్థానికులకే ప్రాధాన్యమివ్వాలి: భూమన
Written By news on Saturday, January 12, 2013 | 1/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment