జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం పొడిగించినట్టు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాకు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ 'రాష్ట్రపతి అపాయింట్మెంట్ వచ్చేంతవరకు జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం కొనసాగించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని.. కోటిన్నరకు పైగా దాటిన సంతకాలు జరిగాయన్నారు. సేకరించిన సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిందన్నారు. జగన్ కోసం సంతకాలు 2 కోట్లకు పైగా దాటే అవకాశముందన్నారు.
ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని.. కోటిన్నరకు పైగా దాటిన సంతకాలు జరిగాయన్నారు. సేకరించిన సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడిందన్నారు. జగన్ కోసం సంతకాలు 2 కోట్లకు పైగా దాటే అవకాశముందన్నారు.
0 comments:
Post a Comment