నికర జలాల్లో రావాల్సిన 811 టీఎంసీల్లో 450మాత్రమే పొందుతున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మొత్తం 710 టీఎంసీలపై హక్కు ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. కిరణ్, బొత్సలు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కిరణ్, బొత్సలు గుర్తించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలనుంచి రావాల్సిన నీటి వాటాకోసం పోరాడాలని సూచించారు.
Home »
» నీటి కేటాయింపుల్లో అన్యాయం: వాసిరెడ్డి పద్మ
నీటి కేటాయింపుల్లో అన్యాయం: వాసిరెడ్డి పద్మ
Written By news on Wednesday, August 28, 2013 | 8/28/2013
నికర జలాల్లో రావాల్సిన 811 టీఎంసీల్లో 450మాత్రమే పొందుతున్నామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మొత్తం 710 టీఎంసీలపై హక్కు ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. కిరణ్, బొత్సలు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కిరణ్, బొత్సలు గుర్తించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలనుంచి రావాల్సిన నీటి వాటాకోసం పోరాడాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment