కేవలం ఓట్లు, సీట్లు సాధించడం కోసం విశాల రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ముక్కలుచెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని సర్వే తెలియజేసింది. ఇంతకుముందు ఆ పార్టీకి ఈ ప్రాంతంలో 21 స్థానాలుండగా, అందులో 20 చోట్ల తుక్కుతుక్కుగా ఓడిపోయి.. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని ఎన్డీటీవీ సర్వే తెలియజేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానం, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే సమర్థంగా కొనసాగించగలరన్న విశ్వాసం ఆయనను అందలం ఎక్కిస్తాయని సర్వే చేసినవారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
Home »
» వైఎస్ జగన్ కు తిరుగులేని మెజారిటీ: సర్వే
వైఎస్ జగన్ కు తిరుగులేని మెజారిటీ: సర్వే
Written By news on Thursday, March 20, 2014 | 3/20/2014
కేవలం ఓట్లు, సీట్లు సాధించడం కోసం విశాల రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా ముక్కలుచెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని సర్వే తెలియజేసింది. ఇంతకుముందు ఆ పార్టీకి ఈ ప్రాంతంలో 21 స్థానాలుండగా, అందులో 20 చోట్ల తుక్కుతుక్కుగా ఓడిపోయి.. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని ఎన్డీటీవీ సర్వే తెలియజేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానం, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే సమర్థంగా కొనసాగించగలరన్న విశ్వాసం ఆయనను అందలం ఎక్కిస్తాయని సర్వే చేసినవారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment