వైఎస్ జగన్ ఆకాంక్ష.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
జయనామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో వానలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు వర్ధిల్లాలని, రైతులు, పల్లెలు కళక ళలాడాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే పారిశ్రామిక ప్రగతి సాధించాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని, సంక్షోభాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
జయనామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగు వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో వానలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు వర్ధిల్లాలని, రైతులు, పల్లెలు కళక ళలాడాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే పారిశ్రామిక ప్రగతి సాధించాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని, సంక్షోభాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
0 comments:
Post a Comment