కాంగ్రెస్తో చంద్రబాబు కలిసిపోయి రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా విభజించారని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర దశదిశ మార్చే 5 సంతకాలు చేస్తానని జగన్ హామీయిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని అన్నారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం, స్థిరీకరణ నిధి కోసం మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం, గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల బాగు కోసం ఐదో సంతకం చేస్తానని వెల్లడించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తానని జగన్ హామీయిచ్చారు. పార్వతీపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్నను, అరకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Home »
» నిరుపేదల కోసం తపించిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్
నిరుపేదల కోసం తపించిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్
Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014
కాంగ్రెస్తో చంద్రబాబు కలిసిపోయి రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా విభజించారని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర దశదిశ మార్చే 5 సంతకాలు చేస్తానని జగన్ హామీయిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని అన్నారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం, స్థిరీకరణ నిధి కోసం మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం, గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల బాగు కోసం ఐదో సంతకం చేస్తానని వెల్లడించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తానని జగన్ హామీయిచ్చారు. పార్వతీపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్నను, అరకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment