దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప పాలనాదక్షుడని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ కొనియాడారు. వైఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉంటే పార్టీ బలపడుతుందని చెప్పారు. ఉపఎన్నికల్లో ఓటమికి అంతగా ఆందోళన అవసరం లేదన్నారు.
తెలంగాణకు సంబంధించి 2009 డిసెంబర్ 9 కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను తప్పుపట్టలేం అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించవలసి ఉందని చెప్పారు. సరైన సమయంలో తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు.
తెలంగాణకు సంబంధించి 2009 డిసెంబర్ 9 కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను తప్పుపట్టలేం అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించవలసి ఉందని చెప్పారు. సరైన సమయంలో తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు.
0 comments:
Post a Comment