మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో గెలిచిన ఎంపీ హర్షకుమార్ జగన్ను విమర్శించడం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన విధంగా ఉందని వైఎస్ఆర్ దళితవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ రావు అన్నారు. రాజకీయ లబ్దికోసం అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయించిన వ్యక్తి ఎంపీ హర్షకుమార్ అని ఆయన ఆరోపించారు. తక్షణమనే ఎంపీ హర్షకుమార్ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబానికి హర్షకుమార్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతామని నల్లా సూర్యప్రకాశ్ రావు హెచ్చరించారు.
Home »
» ఎంపీ హర్షకుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలి: నల్లా
ఎంపీ హర్షకుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలి: నల్లా
Written By news on Friday, April 6, 2012 | 4/06/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment