గాయపడిన గోపాలరావును పరామర్శించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాయపడిన గోపాలరావును పరామర్శించిన జగన్

గాయపడిన గోపాలరావును పరామర్శించిన జగన్

Written By ysrcongress on Saturday, January 7, 2012 | 1/07/2012

 గుంటూరు ఓదార్పుయాత్రలో గాయపడిన ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ ఉద్యోగి గోపాలరావును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. డిసెంబర్ 17వ తేదీన ఓదార్పుయాత్రో కాన్వాయ్ నుంచి జారిపడి గోపాలరావు కాలుకు గాయమైంది. విషయం తెలుసుకున్న జగన్.. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉన్న గోపాలరావును కలుసుకుని పరామర్శించారు. జగన్ స్వయంగా వచ్చి పలకరించడంతో గోపాలరావు ఆనందం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: