నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని తీరుస్తారనుకొన్న చిరంజీవిని న మ్మి మోసపోయామని తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరబాటలో పాల్గొన్న నేతలకు ఘన స్వాగతం పలికిన జనం.. వివిధ సమస్యల్ని ఏకరవు పెట్టారు. తిరుపతి నగరంలో తిష్టవేసిన సమస్యలను తీర్చే నాథుడే కరువయ్యాడని ఎమ్మెల్యే చిరంజీవిపై మండిపడ్డారు.
Home »
» చిరంజీవిపై తిరుపతివాసుల ఆగ్రహం
చిరంజీవిపై తిరుపతివాసుల ఆగ్రహం
Written By ysrcongress on Thursday, January 5, 2012 | 1/05/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment