అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చిందని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఒక తండ్రిలా అందిరినీ సమన్యాయం చేయమనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ప్రకటనపై అవగాహన లేనివారు మాత్రమే అర్థంలేని విమర్శలు చేస్తున్నారని బాజిరెడ్డి అన్నారు.
sakshi news
sakshi news
0 comments:
Post a Comment