ఆంధ్రజ్యోతి దినపత్రికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనని మాటలు అన్నట్లుగా న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించారు. కొంతకాలంగా తనను లక్ష్యంగా చేసుకుని దురద్దేశపూరిత కథనాలు ప్రచురిస్తున్నారని జస్టిస్ నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సీనియర్ న్యాయవాది
రవిచందర్ కోరారు. ఈ విషయాన్ని బుధవారం పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని న్యాయమూర్తి చెప్పారు.
రవిచందర్ కోరారు. ఈ విషయాన్ని బుధవారం పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని న్యాయమూర్తి చెప్పారు.
0 comments:
Post a Comment