విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గత మూడేళ్లలో కరెంట్ ఛార్జీలు పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆ పార్టీ నేత జనక్ప్రసాద్ శనివారమిక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుపై ప్రతిపక్షం స్పందింకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. కరెంట్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని జనక్ప్రసాద్ తెలిపారు. దీనిపై తర్వలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
| |
Home »
» ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ ఉద్యమం
ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ ఉద్యమం
Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment