పటాన్చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ సభలోనే విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎన్ ఖాన్ కుమారుడు ఎమ్ఎమ్ ఖాన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ నవీన్ ముదిరాజ్ పార్టీలో చేరనున్నారు.
Home »
» పటాన్చెరు సభలో పాల్గొననున్న విజయమ్మ!
పటాన్చెరు సభలో పాల్గొననున్న విజయమ్మ!
Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment