వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ధర్మవరం బయలుదేరారు. ముదిగుబ్బ, బచ్చలపల్లి మీదగా ఆయన ధర్మవరం చేరుకుంటారు. రాష్ట్రంలో రైతులు తరువాత అత్యధికంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నుంచి 48 గంటలపాటు జగన్ దీక్ష చేస్తారు.
Home »
» పులివెందుల నుంచి బయలుదేరిన జగన్
పులివెందుల నుంచి బయలుదేరిన జగన్
Written By ysrcongress on Sunday, February 12, 2012 | 2/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment