మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం రాత్రి గుడివాడ చేరుకుంది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నెహ్రూచౌక్లో ఏర్పాటు చేసిన షర్మిల బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఎటుచూసినా జనమే కనిపించారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనంతో గుడివాడ జనసంద్రమయింది.
Home »
» గుడివాడలో షర్మిల సభకు పోటెత్తిన జనం
గుడివాడలో షర్మిల సభకు పోటెత్తిన జనం
Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment