ముందుచూపులేని ప్రభుత్వం: నరేష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముందుచూపులేని ప్రభుత్వం: నరేష్

ముందుచూపులేని ప్రభుత్వం: నరేష్

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

ప్రభుత్వం ముందు చూపులేకుండా వ్యవహరించడంవల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిందని ప్రముఖ సినీనటుడు నరేష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరెంట్ సత్యాగ్రహ దీక్షా శిబిరాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన కరెంట్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కోతలను ఎత్తేయాని కోరారు. వైఎస్‌ కుటంబ పోరాట పటిమ, ప్రజల కోసం వారు పడుతున్న శ్రమ ఎంతో గొప్పదన్నారు. రాష్ట్రం అంధకారంలో మగ్గుతోందని, కరెంట్‌ సంక్షోభాన్ని జాతీయవిపత్తుగా ప్రకటించాలని నరేష్‌ డిమాండ్‌ చేశారు.
Share this article :

0 comments: