రేపటి నుంచి జిల్లాలో జరుగవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓదార్పు యాత్ర 5వ తేదీకి వాయిదాపడినట్లు ఆ పార్టీ నేతలు తలశిల రఘురామ్, మర్రి రాజశేఖర్ తెలిపారు. ఫిబ్రవరి 3,4 తేదీలలో రాజమండ్రి, విశాఖ, శ్రీకాకుళంలో జరిగే పలు కార్యక్రమాలలో జగన్ పాల్గొనవలసి ఉందని వారు చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఓదార్పు యాత్ర యథావిథిగా జరుగుతుందని తెలిపారు.
Home »
» ఓదార్పు యాత్ర 5వ తేదీకి
ఓదార్పు యాత్ర 5వ తేదీకి
Written By ysrcongress on Sunday, January 29, 2012 | 1/29/2012
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
jai jagan jagan anna eppudu nalgonda odarpu ki vasthadu
jai jagan jagan anna eppudu nalgonda oodarpu ki vasthadu
Post a Comment