వైఎస్సార్‌ కాంగ్రెస్ అనుబంధ సంఘాల కన్వీనర్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌ కాంగ్రెస్ అనుబంధ సంఘాల కన్వీనర్లు

వైఎస్సార్‌ కాంగ్రెస్ అనుబంధ సంఘాల కన్వీనర్లు

Written By ysrcongress on Friday, February 3, 2012 | 2/03/2012

 వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న మైనారిటీ విభాగం, సేవాదళం, సాంసృ్కతిక విభాగం జిల్లా శాఖలకు కన్వీనర్ల నియామకం జరిగింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఈ నియామకాలను చేశారు. మైనారిటీ జిల్లా విభాగాలకు కె.ఎస్.ఎస్.బి.నూర్‌బాబా (అనంతపురం), ఎస్.ఏ.కరీముల్లా (వైఎస్సార్ కడప), ఎస్.ఎం.డి.షఫీ (వైఎస్సార్ కడప సిటీ), ఎస్.నూరుల్లా(తిరుపతి సిటీ), సయ్యద్ గౌసుద్దీన్ ముక్తార్(నిజామాబాద్), మహమూద్ ఫారూఖ్ అలీ(మెదక్) కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు. మిగిలి జిల్లాలకు కూడా ఈ నెల 15వ తేదీ తరువాత కన్వీనర్లను నియమిస్తామని ఆయన వెల్లడించారు. 

సేవాదళం 

శ్రీనివాస్ గౌడ్ (ఆదిలాబాద్), ఆవుల చంద్రశేఖర్ రెడ్డి(ప్రకాశం), శరత్ యాదవ్(తిరుపతి సిటీ), మిద్ది భాస్కర్ రెడ్డి (అనంతపురం), గొల్లపూడి రాంప్రసాద్(ఖమ్మం)ను ఆయా జిల్లాల సేవాదళం కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

సాంసృ్కతిక విభాగం 

పురిపండ జయశివ సూర్య (శ్రీకాకుళం), ఎం.సన్యాసినాయుడు(విజయనగరం), జమి శివఅప్పలరాజు(సింగర్ రాజ)-(విశాఖ పట్టణం), దనపల్లి శ్రీమన్నారాయణ (విశాఖపట్టణం అర్బన్), కాశీ విశ్వనాథ్(కృష్ణా), మంజుశ్రీ(విజయవాడ సిటీ), గూడూరు శారదారాణి(ప్రకాశం), చిత్రపు రామకృష్ణ శేషగిరి(తిరుపతి సిటీ), గంధం నాయుడు(వైఎస్సార్ కడప), బాల నాగరాజు(అనంతపురం), మోహన్‌నాయక్ పవార్(ఆదిలాబాద్), పాట మహేష్(నిజామాబాద్), ఎన్.మహేష్(మెదక్), మారపాక ఉదయ్(నల్లగొండ), బిల్‌పాడి రమాదేవి(మహబూబ్‌నగర్)ను ఆయా జిల్లాలకు కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర సాంసృ్కతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: