వైఎస్ఆర్ సిపి కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్ ప్రసాద్ వచ్చే నెల 21, 22 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, కార్మిక చట్టాలు అమలుకాకపోవడంపై నిరసన తెలుపుతూ సమ్మె చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
వివాదస్పద 26 జీవోలు విడుదల చేసిన మంత్రులు బయట ఉన్నారని, ఆ జీఓలతో సంబంధం లేని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జైల్లో ఉన్నారని ఆయన అన్నారు
వివాదస్పద 26 జీవోలు విడుదల చేసిన మంత్రులు బయట ఉన్నారని, ఆ జీఓలతో సంబంధం లేని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జైల్లో ఉన్నారని ఆయన అన్నారు
0 comments:
Post a Comment