మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 107వ రోజు ఆదివారం ఉయ్యూరు నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. మంటాడ, గోపువానిపాలెం రోడ్డు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందన్నారు. అనంతరం కనుమూరు, కురుమద్దాలి, పామర్రు వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. రాత్రికి పామర్రులోనే బస చేస్తారని చెప్పారు.
పర్యటించే ప్రాంతాలు
ఉయ్యూరు, మంటాడ, గోపువానిపాలెం రోడ్డు, కనుమూరు, కురుమద్దాలి, పామర్రు.
పర్యటించే ప్రాంతాలు
ఉయ్యూరు, మంటాడ, గోపువానిపాలెం రోడ్డు, కనుమూరు, కురుమద్దాలి, పామర్రు.
0 comments:
Post a Comment