మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 106వ రోజు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ముగిసింది. కంకిపాడు, పొద్దుటూరు, దాములూరు, చలివేంద్రపాలెం, పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, గండిగుంట మీదుగా పాదయాత్ర సాగింది. ఈరోజు షర్మిల15.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఆమె 1445.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Home »
» 106వ రోజు ముగిసిన షర్మిల పాదయాత్ర
106వ రోజు ముగిసిన షర్మిల పాదయాత్ర
Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment