ఫిబ్రవరి 18వ తేది నుంచి గుంటూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని 'మరో ప్రజాప్రస్థానం' సమన్వయ కర్త తలశిల రఘురాం తెలిపారు. 18 సాయంత్రం గురజాల నియోజకవర్గంలోకి షర్మిల పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. జిల్లాలోని మొత్తం 13 నియోజకవర్గాల్లో 270 కి.మీ షర్మిల నడవనున్నారని ఆయన వెల్లడించారు.
Home »
» 'గుంటూరులో 18 నుంచి షర్మిల పాదయాత్ర'
'గుంటూరులో 18 నుంచి షర్మిల పాదయాత్ర'
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment