ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో పాదయాత్రలు ఆపాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల జరిగే క్రమంలో ఆ ప్రాంతాల్లో పాదయాత్రలు ఆపాలని మంగళవారం ఆయా జిల్లా కలెక్టర్లకు సీఈవో భన్వర్లాల్ సమాచారం అందజేశారు. 19వ తేది సాయంత్రం 5గం.ల నుంచి 21 వ తేదీ సాయంత్రం 5గం.ల వరకూ రాజకీయ ప్రదర్శనలు నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల కోడ్ వర్తించే జిల్లాలో పాదయాత్రలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Home »
» ‘కోడ్ అమల్లోఉన్నచోట పాదయాత్రలు ఆపండి’
‘కోడ్ అమల్లోఉన్నచోట పాదయాత్రలు ఆపండి’
Written By news on Tuesday, February 12, 2013 | 2/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment