పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రావు సస్పెన్షన్కు నిరసనగా టీడీపీ జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి తుమ్మల వీరాస్వామినాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు.
Home »
» వైఎస్ఆర్ సీపీలో చేరనున్న స్వామినాయుడు
వైఎస్ఆర్ సీపీలో చేరనున్న స్వామినాయుడు
Written By news on Friday, February 15, 2013 | 2/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment