గుంటూరు సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి

గుంటూరు సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి

Written By news on Monday, February 11, 2013 | 2/11/2013

బ్రాడీపేటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాడిలో మూడు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

ఇదిలా ఉండగా, సాక్షి కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ఈ విధంగా దాడి చేయడం అమానుషం అని జిల్లా ఏపీయూడబ్ల్యూజే నేతలు భక్తవత్సలం, రమేష్, రఫీ, నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Share this article :

0 comments: