వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం త్రిపురారం మండల కేంద్రం, మిర్యాలగూడ మండలాలలో సాగుతుంది.
మిర్యాలగూడ మండలం లోని తుంగపాడు, శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా పట్టణానికి చేరుకుంటుంది. అనంతరం పట్టణంలోని రాజీవ్చౌరస్తా వద్ద బహిరంగ సభ ఉంటుంది. పట్టణంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
మిర్యాలగూడ మండలం లోని తుంగపాడు, శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా పట్టణానికి చేరుకుంటుంది. అనంతరం పట్టణంలోని రాజీవ్చౌరస్తా వద్ద బహిరంగ సభ ఉంటుంది. పట్టణంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
0 comments:
Post a Comment