రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని షర్మిల ఆరోపించారు. విప్ ధిక్కరించిన 15 మందిని అనర్హులుగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు ఉందా అని షర్మిల ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తే వేటు పడిన ఎమ్మెల్యేలంతా ఎస్ఆర్ సీపీ తరఫున గెలుస్తారని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు భయముందని షర్మిల అన్నారు.
కాంగ్రెస్తో వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కైందని టీడీపీ ఆరోపణలు చేస్తోందని.. ఒకవేళ కుమ్మక్కైతే జగననన్న ఇవాళ జైల్లో ఉండేవారు కాదని షర్మిల అన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన పార్టీ ఉందంటే.. అది తెలుగుదేశం పార్టీయేనని విమర్శించారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదని కాంగ్రెస్ - టీడీపీ కుట్ర పన్నాయని షర్మిల మండిపడ్డారు.
కాంగ్రెస్తో వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కైందని టీడీపీ ఆరోపణలు చేస్తోందని.. ఒకవేళ కుమ్మక్కైతే జగననన్న ఇవాళ జైల్లో ఉండేవారు కాదని షర్మిల అన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన పార్టీ ఉందంటే.. అది తెలుగుదేశం పార్టీయేనని విమర్శించారు. రాష్ట్రంలో మూడో పార్టీ ఉండకూడదని కాంగ్రెస్ - టీడీపీ కుట్ర పన్నాయని షర్మిల మండిపడ్డారు.
0 comments:
Post a Comment