మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం మంగళగిరి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలుదేరి చినపాలెం, పెదపాలెం, శృంగారపురం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం కొత్తపాలెం, నూతక్కి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: చినపాలెం, పెదపాలెం,
శృంగారపురం, కొత్తపాలెం, నూతక్కి
పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: చినపాలెం, పెదపాలెం,
శృంగారపురం, కొత్తపాలెం, నూతక్కి
0 comments:
Post a Comment