వైఎస్ షర్మిల పాదయాత్ర నేటితో 98వ రోజుకు చేరింది. శుక్రవారం ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను మంగళగిరి నియోజకవర్గం గాంధీనగర్ నుంచి ప్రారంభించారు. గాంధీనగర్, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, మంచికలపూడి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం మోరంపూడి, పేరికలపూడి మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
Home »
» దుగ్గిరాల నుంచి షర్మిల పాదయాత్ర
దుగ్గిరాల నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Friday, March 22, 2013 | 3/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment