వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 158వ రోజు శుక్రవారం 11.5 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆరేడులో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి ఉండి గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు. అక్కడ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు.
పర్యటించే ప్రాంతాలు :
కొండేపూడి అడ్డరోడ్డు, కోలమూరు, పాములపర్రు, ఉండి
పర్యటించే ప్రాంతాలు :
కొండేపూడి అడ్డరోడ్డు, కోలమూరు, పాములపర్రు, ఉండి
0 comments:
Post a Comment