వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 168వ రోజు సోమవారం 15 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చాగల్లు మండలం ఎస్.ముప్పవరం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొవ్వూరు మండలం దొమ్మేరు చేరుతుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు : ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనా నగరం, పంగిడి, ..
పర్యటించే ప్రాంతాలు : ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనా నగరం, పంగిడి, ..
0 comments:
Post a Comment